అనకాపల్లి,(ప్రజాముద్ర) :ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబుల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ , పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరలా జగనన్న ప్రభుత్వం ఏర్పడితే తద్వారా ప్రజలకు మరింత మంచి చేకూరుతుందని యువతకు ఉపాధి ఏర్పడుతుందని వివరించారు. ఈ సందర్భంగా పీలా రాంబాబు మాట్లాడుతూ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలువైసిపి నేతలు పీలా శ్యామ్, వైకాపా పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు, మోహన్, నాయుడు, సంతోష్, మురళీ, రమేష్, నర్సింగరావు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…